కాలేశ్వరంలో కాలసర్ప దోష నివారణ పూజలు

56பார்த்தது
భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో కాల సర్పదోష నివారణ పూజలకు భక్తులు బారులు తీరారు. సుదూర ప్రాంతాల భక్తులు కాళేశ్వరం చేరుకొని పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. మంగళవారం కావడంతో శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకేతువు, కుజదోష పూజ, కాలసర్పదోష నివారణ పూజల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி