జర్నలిస్టుల ఇంటి స్థలాలకు హద్దులు చూపించాలి

70பார்த்தது
మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని వర్కింగ్ జర్నలిస్టులకు రెవెన్యూశాఖ పట్టాలు ఇచ్చిన ఇంటి స్థలాలకు హద్దులు చూపించాలని కాళేశ్వరం జర్నలిస్టులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం అందజేశారు. కాళేశ్వరం శివారులోని 119/1లో 12 మంది వర్కింగ్ జర్నలిస్టులకు 121 గజాల ఇంటి స్థలాన్ని పట్టాలు అందజేసినట్లు తెలిపారు. పట్టాలు ఇచ్చిన భూమికి హద్దులు చూపించాలని ప్రెస్ క్లబ్ సభ్యులు వెంకటేష్ కోరారు.

தொடர்புடைய செய்தி