రోడ్డు ప్రమాదంలో మాజీ వైస్ ఎంపీపీ మృతి

56பார்த்தது
రోడ్డు ప్రమాదంలో మాజీ వైస్ ఎంపీపీ మృతి
మహాదేవపూర్ బొమ్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ మండల ఉపాధ్యక్షురాలు బండం పుష్పలత హైదరాబాద్ వెళ్తుండగా కారు డివైడర్ ను ఢీకొట్టడంతో మరణించింది. బొమ్మాపూర్ నుండి బయలుదేరి తన కూతురును ఇంటివద్ద దిగబెట్టే పనిలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భర్త బండ లక్ష్మారెడ్డి సంవత్సరం గడవకముందే పుష్పలత కూడా కారు ప్రమాదంలో యాదృచ్ఛికంగా మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

தொடர்புடைய செய்தி