మరోసారి కూలిన బ్రిడ్జి గర్దర్లు

61பார்த்தது
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ముత్తారం మండలం మానేరుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి గర్డర్లు గాలి వాన బీభత్సానికి మరోసారి నేలకూలయి. మంగళవారం రాత్రి ఒక్కసారిగా గాలి వాన బీభత్సం సృష్టించింది. గర్మిళ్లపళ్లి వైపు 17, 18 పిల్లర్ల మధ్యన ఉన్న గర్డర్లు నాలుగు ఒక్కసారిగా కుప్పకూలాయి. గతంలో ఏప్రిల్ 22న కూడా గాలివాన బీభత్సంతో వంతెనకు సంబంధించిన గర్డర్లు ఓడేడు వైపు మూడు నేల కూలాయి.

தொடர்புடைய செய்தி