ప్రభుత్వ పనుల సర్వేలు త్వరితగతిన పూర్తి చేయాలి

82பார்த்தது
ప్రభుత్వ పనుల సర్వేలు త్వరితగతిన పూర్తి చేయాలి
ప్రభుత్వ పనులకు సంబంధించిన సర్వేలు త్వరితగతిన పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ సర్వేయర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చిన సర్వేయర్లు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగులు అందరూ స్థానికంగానే ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி