రేపు పాఠశాలకు సెలవు: డిఈవో

67பார்த்தது
రేపు పాఠశాలకు సెలవు: డిఈవో
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు (రాజన్న సిరిసిల్ల జిల్లా) డీఈఓ రమేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. ఆయా విద్యాసంస్థల బాధ్యులు గమనించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు జిల్లా వ్యాప్తంగా పొంగిపొర్లుతున్నాయి.

தொடர்புடைய செய்தி