రేపు ప్రజావాణి రద్దు.. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దు

85பார்த்தது
రేపు ప్రజావాణి రద్దు.. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దు
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం (నేడు) ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
భారీ వర్షాలు కురుస్తున్నాయని జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న రోడ్లు, వంతెనలపై నుంచి వాహనదారులు వెళ్లకూడదని సూచించారు. ఆయా శాఖల అధికారులు అందరూ స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி