జగిత్యాలలో చోరికి గురైన104 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత

67பார்த்தது
జగిత్యాలలో చోరికి గురైన104 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత
జగిత్యాల జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన సుమారు 20 లక్షల విలువ గల 104 మొబైల్ ఫోన్లను ఎస్పీ అశోక్ కుమార్ స్వాధీనం చేసుకొని సోమవారం బాధితులకు జిల్లా పోలీసు కార్యాలయంలో అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సిఈఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி