వ్యవసాయ మార్కెట్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా

81பார்த்தது
వ్యవసాయ మార్కెట్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా
గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత-శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యకలాపాల గూర్చి చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ రజిత-శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. సభ్యులందరితో కలిసి ముందుకెళ్తూ మార్కెట్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி