జిహెచ్ఎంసి కార్యాలయంలో జాతీయ జెండా

59பார்த்தது
జిహెచ్ఎంసి కార్యాలయంలో జాతీయ జెండా
సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సందర్బంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లలో భాగంగా రామచంద్రపురం డివిజన్ ఓల్డ్ రామచంద్రపురం పాత జిహెచ్ఎంసి కార్యాలయంలో మంగళవారం జాతీయ జెండాను రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సహచర కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, డిసి సురేష్, జిహెచ్ఎంసి సిబ్బంది ఉన్నారు.

தொடர்புடைய செய்தி