తల్లి, కుమారుడు అదృశ్యం

69பார்த்தது
తల్లి, కుమారుడు అదృశ్యం
పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వడ్డెర కాలనీకి చెందిన నల్ల సాయి కుమార్ భార్య, కుమారుడు కనిపించడం లేదని పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 18న భార్య లక్ష్మి( 20), కొడుకు ప్రణయ్ (11 నెలలు) కలసి ఇస్నాపూర్ అంగన్ వాడి కేంద్రంకు వెళ్లారు. అక్కడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత భార్య, కుమారుడు కనిపించడం లేదని పటాన్చెరు పోలీసులకు శుక్రవారం తెలియజేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி