ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల జిల్లా స్థాయి సదస్సు

79பார்த்தது
ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల జిల్లా స్థాయి సదస్సు
ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల జిల్లా స్థాయి సదస్సు శుక్రవారం పెద్దపల్లి జిల్లా ప్రెస్ క్లబ్లో జరిగింది. 30సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల ద్వారా వర్గీకరణ సాధించుకున్నామని న్యాయమైన వర్గీకరణను మాలలు అడ్డుకుంటున్నారని ఎవరి జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్ ఇస్తే మాలలకు వచ్చే నష్టం ఏమి ఉండదని ఉమ్మడిగా ఉండడం వలన మాలలే లబ్దిపొందుతున్నారని వర్గీకరణను అడ్డుకుంటే ఊరుకునేది లేదని జిల్లా అధ్యక్షులు మంథని చందు మాదిగ అన్నారు.

தொடர்புடைய செய்தி