నేడు జాతీయ పైలట్ దినోత్సవం

802பார்த்தது
ప్రమాదం జరిగిన వెంటనే కుయ్ కుయ్ మని వచ్చే 108 అంబులెన్స్ అందరికీ తెలిసిందే. అందులో క్షతగాత్రులను సమయానికి గమ్యం చేర్చే పైలట్ పాత్ర అత్యంత ముఖ్యమైనది. కరోనా సమయంలో 108 ఉద్యోగుల పాత్ర ఎనలేనిది. ఎమర్జెన్సీ సమయాల్లో ఏ ఎమర్జెన్సీ కి ఎలా వెళ్ళాలి, అందులో వుండే సిబ్బందికి తగు సహాయం ఎలా అందించాలి అని సంస్థ వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. అందుకే వారిని ఆరోగ్య సంజీవని రథసారధులు అంటారు. ప్రతి సంవత్సరం మే 26 వ రోజున జాతీయ పైలట్ దినోత్సవంగా జరుపుకుంటారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న 18 వాహనాల్లో సిబ్బంది శుక్రవారం పైలట్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி