నిజాయితీ చాటిన 108 అంబులెన్స్ సిబ్బంది

1748பார்த்தது
నిజాయితీ చాటిన 108 అంబులెన్స్ సిబ్బంది
నిజామాబాద్ జిల్లా కోర్టు సమీపంలో వినాయక్ నగర్ కు చెందిన వరప్రసాద్(38) అనే వ్యక్తికి బైక్ ఆక్సిడెంట్ జరగగా అపస్మారక స్థితిలో ఉన్న క్షతగాత్రుని గుర్తించి స్థానికులు 108 కు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుని దగ్గర ఉన్న 38020 రూపాయలను సిబ్బంది ఈఎంటి పూర్ణచంద్, ఫైలట్ రమేష్ లు వరప్రసాద్ తల్లికి అందచేశారు. అంబులెన్స్ సిబ్బంది నిజాయితీకి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி