గ్రామాల సూచికు బోర్డులు ఏర్పాటు చేయాలి

70பார்த்தது
గ్రామాల సూచికు బోర్డులు ఏర్పాటు చేయాలి
జన్నారం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లేందుకు సూచిక బోర్డులు లేక ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం పట్టణం నుంచి బాదంపల్లి, కిష్టాపూర్, కవ్వాల్, ధర్మారం గ్రామాలకు వెళ్లే రహదారులు ఉన్నాయి. అయితే ఆ గ్రామాలకు వెళ్లేందుకు గ్రామాల పేర్లతో సూచిక బోర్లు లేకపోవడంతో ప్రయాణికులు, కొత్తగా వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లే రోడ్ల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி