చెరువు భూములను స్వాధీనం చేసుకోవాలి

85பார்த்தது
చెరువు భూములను స్వాధీనం చేసుకోవాలి
జన్నారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కబ్జా ఆయన చెరువు భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండలం అధ్యక్షుడు ముజఫర్ అలీ ఖాన్ అన్నారు. జన్నారంలో ఆయన మాట్లాడుతూ కబ్జాకు గురికాని చెరువులను గుర్తించి వాటి చుట్టూ కంచెలు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నామన్నారు. దీనిపై తాసిల్దార్, కలెక్టర్ లకు దరఖాస్తులు సమర్పిస్తామని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி