మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

69பார்த்தது
మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ
అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం హాజీపూర్ మండలంలోని సబ్బెపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. వివిధ ప్లకార్డులు, స్లోగన్లతో హాజీపూర్ గ్రామంలో తిరుగుతూ డ్రగ్స్ వినియోగంపై అవి తీసుకువచ్చే నష్టాలపై
అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజీపూర్ సబ్ ఇన్స్పెక్టర్ నరేష్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి, ఉపాధ్యాయ బృందం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி