జలకళ సంతరించుకున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు

62பார்த்தது
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుండి వరద నీరు వచ్చి చేరుతుండటంతో పూర్తిస్థాయి నీటిమట్టంతో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు నీటిమట్టం 148 మీటర్లకు గాను శనివారం ఉదయం వరకు అంతేమేర ఉండగా, నీటి నిల్వ సామర్థ్యం 20. 175 టీఎంసీలకు గాను 20. 1754 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 33, 508 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అధికారులు ఆరు గేట్లు ఎత్తి 33, 508 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி