పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ

73பார்த்தது
పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం సబ్బెపల్లి పాఠశాలలో శుక్రవారం 155 మంది విద్యార్థులకు రూ.70 వేల విలువగల స్పోర్ట్స్ యూనిఫామ్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. సుధారాణి అందించడం జరిగింది. పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య చేతుల మీదుగా ఈ యూనిఫార్మ్స్ విద్యార్థులకు అందించడం జరిగింది.

தொடர்புடைய செய்தி