జిల్లాలో నేటి నుంచి పుస్తకాల పంపిణీ

62பார்த்தது
జిల్లాలో నేటి నుంచి పుస్తకాల పంపిణీ
మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 3, 04, 310 పాఠ్య పుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో 2, 248, 220 పాఠ్యపుస్తకాలు బుక్‌ డిపోకు వచ్చినట్లు పేర్కొన్నారు. బుధవారం నుంచి మండల వనరుల కేంద్రాలకు సరఫరా చేసి, అక్కడినుంచి పాఠశాలలకు పంపిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி