కార్మికులకు అభినందన సభ

883பார்த்தது
కార్మికులకు అభినందన సభ
మంచిర్యాల డిపో మేనేజర్ రవీందర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఆదివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. అక్టోబర్ నెలలో డిపో ఆదాయం పెంచడంలో మంచి ప్రతిభ కనబరిచిన కండక్టర్, డ్రైవర్, మెకానిక్లను రీజినల్ మేనేజర్ సుధ పరిమళ సత్కరించి ప్రశంస పత్రం అందజేసి అభినందనలు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி