బ్యాంకు నగదుతో పరారైన నిందితుడు అరెస్ట్

83பார்த்தது
మంచిర్యాలలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అధికారులను బురిడీ కొట్టించి నగదుతో పరారైన రోహిత్ బాబూలాల్ ప్రకాష్ కాలే అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ఆదివారం తెలిపారు. ఈ నెల 3న మెషిన్ బాగు చేస్తున్నట్లు నటించి ఆ తరువాత చెకింగ్ కోసమని రూ. 50 వేలు తీసుకొని సిబ్బంది దృష్టి మరల్చి అక్కడి నుండి పారిపోయాడు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி