దుర్గాదేవి మండపంలో నవరాత్రి ఉత్సవాలు

68பார்த்தது
బెల్లంపల్లి పట్టణం పోస్ట్ ఆఫీస్ బస్తీ జై శ్రీ లక్ష్మీ దుర్గాదేవి మండపంలో శరన్నవరాత్రులు పురస్కరించుకొని శుక్రవారం శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி