ప్రజల రక్షణకే నిర్బంధ తనిఖీలు

72பார்த்தது
ప్రజల రక్షణకే నిర్బంధ తనిఖీలు
ప్రజల రక్షణకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టినట్లు తాండూర్ సీఐ కుమారస్వామి తెలిపారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో మాదారం ఎస్సై సౌజన్య ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం కల్పించడం కోసమే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி