ప్రభుత్వాలు, అధికారులు మారిన పరిహారం మాత్రం అందకపాయే?

80பார்த்தது
ప్రభుత్వాలు, అధికారులు మారిన పరిహారం మాత్రం అందకపాయే?
మంచిర్యాల కాసిపేట మండలంలోని లంబడితండా గ్రామపంచాయతీకి చెందిన పజలు కెకె 2గనిలో తమ భూములను కొల్పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురు అధికారులు, ప్రభుత్వాలు మారిన కూడా ఇంత వరకు ఎటువంటి నష్టపరిహారం లభించలేదని భూనిర్వాసితులు వాపోతున్నారు. ఈ నష్టపరిహారం కోసం అధికారుల చుట్టూ, వారి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేల తిరిగిన ఏ అధికారులు కూడా సరిగ్గా స్పందించడం లేదని భూనిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.

தொடர்புடைய செய்தி