ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

73பார்த்தது
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
రానున్న 48 గంటలలో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పాలనాధికారి బి సంతోష్ శనివారం తెలిపారు.
భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే ఫోన్ నెంబర్: 08540-230201 కు సమాచారం అందించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி