కలుషితమైన నీళ్లతో ఇబ్బంది పడుతున్న నర్వ మండల ప్రజలు

54பார்த்தது
కలుషితమైన నీళ్లతో ఇబ్బంది పడుతున్న నర్వ మండల ప్రజలు
నర్వ మండల కేంద్రంలోని లక్కర్ దొడ్డి గ్రామంలో గత కొన్ని రోజుల నుండి నీళ్ళు త్రాగటానికి వీలు లేకుండా వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్ల మలేరియా, టైఫాయిడ్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు భయపడిపోతున్నారు. తక్షణమే అధికారుల స్పందించి మా గ్రామానికి మంచినీరు ఇవ్వాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி