క్రీడాకారులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలి: ఎమ్మెల్యే

64பார்த்தது
క్రీడాకారులు చదువుతోపాటు ఆటల్లో రాణించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని క్రికెట్ స్టేడియంలో తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులతో ఫుట్బాల్ గేమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు ఆటల్లో రాణిస్తే భవిష్యత్తులో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారని అన్నారు.

தொடர்புடைய செய்தி