ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి: ఎన్ పి ఆర్ డి

56பார்த்தது
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి: ఎన్ పి ఆర్ డి
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో శుక్రవారం ఎన్పి ఆర్ డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు కోట్ల గౌతం పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో వికలాంగులకు ఇచ్చిన హామీలను పది నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు అమలు చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని లేని పక్షంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி