మహిళా భద్రతకు అభయమివ్వని కాంగ్రెసు అధికారం ఎందుకు: బీజేపీ

80பார்த்தது
మహిళా భద్రతకు అభయమివ్వని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎందుకని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి పిలుపుమేరకు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకో అత్యాచారం జరుగుతుందని ఆరోపించారు. వీటిని అరికట్టలేని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎందుకని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி