ఓటరు జాబితా ప్రత్యేక సవరణను పరిశీలించిన సి. సుదర్శన్ రెడ్డి

54பார்த்தது
ఓటరు జాబితా ప్రత్యేక సవరణను పరిశీలించిన సి. సుదర్శన్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లాకు కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి పరిశీలన జిల్లాలో జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, మూడు నియోజకవర్గాల ఎలక్షన్ అధికారులతో ఐడిఓసి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி