గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: ఎమ్మెల్యే

51பார்த்தது
గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: ఎమ్మెల్యే
గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గంపాడ్ మండలంలోని సారపాకలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద, స్వామివారికి ఆదివారం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు స్వామి వారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.

தொடர்புடைய செய்தி