బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి
బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని బీజేపీ తాండూరు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ పట్టణ, మండల శాఖల ముఖ్య కార్యకర్తల సమావేశం మణుగూరు స్నేహ గార్డెన్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఎన్నికలలో నిర్వహించవలసి వ్యూహాల గురించి దిశా నిర్దేశం చేశారు.