బీజేపీ పార్టీలో చేరిన యువకులు

65பார்த்தது
బీజేపీ పార్టీలో చేరిన యువకులు
కొత్తగూడెం మున్సిపాలిటీ 11వ వార్డుకు చెందిన యువకులు గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్ సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీ నాయకులు శ్రీనివాస్ నాయక్, పట్టణ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్ ఆధ్వర్యంలో యువకులు చేరినట్లు వారు తెలిపారు. బీజేపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. యువకులు ఆకర్షితులై బీజేపీలో చేరడం శుభ పరిణామం అని జిల్లా అధ్యక్షులు అన్నారు.

தொடர்புடைய செய்தி