సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఏజెన్సీ ప్రాంతానికి ఇవ్వాలి

57பார்த்தது
సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఏజెన్సీ ప్రాంతానికి ఇవ్వాలని, ఏజెన్సీ మండలాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు సమాధానం ఇచ్చాకే ప్రారంభోత్సవం చేయాలని పాల్వంచ అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி