వైద్యులపై చర్యలు తీసుకోవాలని వినతి

83பார்த்தது
వైద్యులపై చర్యలు తీసుకోవాలని వినతి
తన కుమారుడు మంద రాకేశ్ (25) చావుకు కారణమైన వైద్యులు బాబురావు, జయ, సీతారాం ప్రసాద్లపై హత్య కేసు నమోదు చేయాలని సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకు రాకేష్ తండ్రి మంద వెంకటేశ్వర్లు దళిత సంఘ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని చేసి అమృత ఆసుపత్రిని సీజ్ చేయాలన్నారు. జ్వరంతో నడుచుకుంటూ వెళ్లిన తన కుమారుడికి సరైన ట్రీట్మెంట్ అందించకుండా చంపేశారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி