గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి..!

59பார்த்தது
గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి..!
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్తు, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖాధికారులతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపాల నిర్వాహకులు ముందుగా ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

தொடர்புடைய செய்தி