బాధిత కుటుంబాలకు పరామర్శ

71பார்த்தது
బాధిత కుటుంబాలకు పరామర్శ
వరదతో నష్టపోయిన బాధిత రైతులు అధైర్యపడవద్దని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధైర్యం అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని ఉల్వనూరు, మల్లారం, కిన్నెరసాని, రాళ్లవాగు, యానంబైలు గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. వరద ఇళ్లల్లోకి చేరి నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తామన్నారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్తు లైన్లలను తక్షణం పునరుద్ధరిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி