ముగ్గురిపై బైండోవర్ కేసు

63பார்த்தது
ముగ్గురిపై బైండోవర్ కేసు
సారా తయారు చేస్తున్న జూలూరుపాడ్ మాచినేనిపేటతండాకు చెందిన లకావత్ శంకర్, సాయిరాంతండాకు చెందిన హలావత్ రాందాస్, గోపాతండాకు చెందిన గుగులోత్ దానీలను ఆబ్కారీ హెడ్ కానిస్టేబుల్ ప్రకాశావు తహసీల్దార్ స్వాతి బిందు ఎదుట సోమవారం హాజరుపరిచారు. మరోసారి నాటుసారా తయారు చేయొద్దని హెచ్చరించిన తహసీల్దార్ బైండోవర్ కేసులు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி