ఏడుగురు తహసీల్దార్లు బదిలీ

71பார்த்தது
ఏడుగురు తహసీల్దార్లు బదిలీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ జితేశ్ వి పాటిల్ గురువారం ఉత్తర్వులు వెలువరించారు. బదిలీ అయినవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி