మోకాళ్ళపై నిలబడి కార్మికుల నిరసన

68பார்த்தது
అసిఫాబాద్ సీహెచ్సీ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 3నెలల వేతనాలను వెంటనే చెల్లించి ఇన్సూరెన్స్ గుర్తింపు కార్డ్ తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం 4వరోజు మోకాళ్లపై నిలబడి నిరసన చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి. దివాకర్ మాట్లాడుతూ.. వేతనాలు చెల్లించని పక్లంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி