కొమురంభీం ఐదు గేట్లను ఎత్తిన అధికారులు

74பார்த்தது
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని అడ(కొమురంభీం) ప్రాజెక్టుకు భారీ వర్షాల కారణంగా ఆదివారం అర్ధరాత్రి భారీగా వరద నీరు వచ్చి చేరుతొంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు యొక్క 5 గేట్లను నాలుగు మీటర్లు పైకి ఎత్తి దిగువకు వరద నీటిని వదులుకున్నారు. ఈ సందర్భంగా దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగుల వద్దకు ఎవరూ వెళ్ళకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி