తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కో కన్వీనర్ గా దుర్గం రవీందర్

67பார்த்தது
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కో కన్వీనర్ గా దుర్గం రవీందర్
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కోకన్వీనర్ గా రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన దుర్గం రవీందర్ ను నియమిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా దుర్గం రవీందర్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర కీలకమని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி