జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

66பார்த்தது
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి ప్రజల సహకారం ఎప్పటికీ ఉండాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మహేశ్, వైస్ ఛైర్మన్ తోట సుజాల రాణి, సత్తుపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోమ ఆనంద్, కౌన్సిలర్లు, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி