వరద బాధితులకు 6 క్వింటాల 25 కేజీల బియ్యం పంపిణీ

62பார்த்தது
వరద బాధితులకు 6 క్వింటాల 25 కేజీల బియ్యం పంపిణీ
ఖమ్మం మున్నేరు వరద బాధితులకు మేము సైతం అంటూ బత్తులపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అండగా నిలిచారు. సుమారు 6 క్వింటాల 25 కేజీల బియ్యాన్ని ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆదేశాలతో కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి పంపించారు. బత్తులపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, దాతలు యేసు రెడ్డి, వెంకటేశ్వర్లు, చిన్న పిచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాధవ రెడ్డి, నానయ్య, రైస్ మిల్ నిర్వాహకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி