బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం ఈరోజు

54பார்த்தது
బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం ఈరోజు
తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం సెప్టెంబర్ 17 అని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. ఖమ్మం, కూసుమంచిలోని క్యాంపు కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రభుత్వం భావించి సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేసిందన్నారు.

தொடர்புடைய செய்தி