శాస్త్రోక్తంగా దుర్గ హోమం.. తరలివచ్చిన భక్తులు

64பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం పట్నంలోని లెవన్ టైగర్స్ యూత్ సభ్యులు నెలకొల్పిన దుర్గామాత వద్ద దుర్గా హోమ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలుగా సరిపెల్లి సాయికిరణ్, పంపరి శివేష్, మేడిశెట్టి రోహిత్ లు నిలిచి భక్తి భావాన్ని చాటుకున్నారు.

தொடர்புடைய செய்தி