డ్రైవింగ్ ఎడ్యుకేషన్ సొసైటీ సమావేశంలో హాజరైన కలెక్టర్

73பார்த்தது
డ్రైవింగ్ ఎడ్యుకేషన్ సొసైటీ సమావేశంలో హాజరైన కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ సొసైటీ వార్షిక సమావేశాన్ని శుక్రవారం ఆ సంస్థలో నిర్వహించగా, చైర్మన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా టైడ్స్ లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లావాదేవీలు, ఎంత మందికి శిక్షణ ఇచ్చారో వివరాలపై చర్చించారు. గత ఏడాది మొత్తం 3, 772 మందికి శిక్షణ ఇచ్చామని టైడ్స్ ప్రిన్సిపాల్ తెలిపారు.

தொடர்புடைய செய்தி