ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలి: కలెక్టర్

82பார்த்தது
ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, అరుణశ్రీ తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి 14 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி