ప్రజల సమస్యలను తెలుసుకున్న మంత్రి

54பார்த்தது
ప్రజల సమస్యలను తెలుసుకున్న మంత్రి
మంథని మున్సిపల్ పరిధిలోని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శుక్రవారం ఉదయం ఆకస్మికంగా పర్యటించారు. ఓ వృద్ధురాలు మంత్రి శ్రీధర్ బాబు వద్దకు వచ్చి తన సమస్య తెలుపగా, వెంటనే ఆయన స్పందించి అవ్వా. అన్ని వేళలో నేను అండగా ఉంటానని, వృద్ధురాలికి మంత్రి భరోసానిచ్చారు. దీంతో శ్రీధర్ బాబు నా పెద్ద కొడుకని, ఏ సమస్య ఉన్న వెంటనే పరిష్కరిస్తారంటూ. మురిసిపోయింది.

தொடர்புடைய செய்தி